Monday, December 23, 2019

22 లక్షల మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ.. మహిళా భద్రతకు ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమం

ఇటీవల దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో నిందితులను మట్టుబెట్టడంతో ప్రజల ఆగ్రహావేశాలు శాంతించాయి. దీంతో ఆ చర్చకు నెమ్మదిగా ఫుల్ స్టాప్ పడింది. సంఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు,పౌర సమాజం స్పందించడం కామన్‌గా మారిపోయింది. కానీ ఢిల్లీ సర్కార్ మాత్రం సమస్య మూలాల్లో నుంచి దానికి పరిష్కారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QO4pR

0 comments:

Post a Comment