ఇటీవల దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్లో నిందితులను మట్టుబెట్టడంతో ప్రజల ఆగ్రహావేశాలు శాంతించాయి. దీంతో ఆ చర్చకు నెమ్మదిగా ఫుల్ స్టాప్ పడింది. సంఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు,పౌర సమాజం స్పందించడం కామన్గా మారిపోయింది. కానీ ఢిల్లీ సర్కార్ మాత్రం సమస్య మూలాల్లో నుంచి దానికి పరిష్కారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QO4pR
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment