Tuesday, December 31, 2019

పోలీసుని చితకబాది.. నోట్లో మూత్రం పోశారు.. బీజేపీ ఎమ్మెల్యే ఘాతుకం

అతను పేరుకే లీడర్. తీరు మాత్రం పక్కా క్రిమినల్. అధికార బీజేపీ ఎమ్మెల్యే కావడంతో ఆగడాలకు అడ్డులేకుండాపోయింది. సామాన్యుల్ని చావగొట్టడం అటుంచితే ఏకంగా పోలీసులపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతజరిగినా అతనిపై కేసు నమోదుకాలేదు. చివరికి కోర్టు జోక్యంతోగానీ ఎఫ్ఐఆర్ దాఖలైంది. యోగి రాజ్యం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39rSMxM

Related Posts:

0 comments:

Post a Comment