జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం మందడంలో పర్యటన సందర్భంగా ఆయన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు రాజధాని మారుస్తామని జగన్ రెడ్డి ఎన్నికలకు ముందే చెప్పినట్లైనా అందరం ఒప్పుకునేవారమని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qy3yK5
పెళ్ళాలను మార్చుకోటానికి తప్ప రాజకీయాలకు పనికిరాడు.. పవన్పై జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు
Related Posts:
ఏపీలో అశాంతి, సీఎం అలావుంటే.. మంత్రులు ఇలా: చంద్రబాబు, పరిటాల శ్రీరామ్కు ఆశీస్సులుఅమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి నెలకొందని, ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారే కారణమని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోప… Read More
ఆ ఎంపీలు క్షమాపణలు కోరితే సస్పెన్షన్ ఎత్తివేతపై పరిశీలిస్తాం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన ఎంపీ క్షమాపణలు కోరితే వారిపై వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద… Read More
లోక్సభ సమావేశాల బహిష్కరణ - విపక్షాల తీవ్ర నిర్ణయం - రాజ్యసభ సస్పెన్షన్లపై రగడవివాదాస్పద వ్యవసాయ బిల్లుల్ని కేంద్రం వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ అంశంపై రాజ్యసభలో ఆందోళన చేసిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరస… Read More
Tollywood Drug Case:ఛార్జ్షీట్లో కనిపించని బడా సెలబ్రిటీల పేర్లు.. ఆర్టీఐ ద్వారా సమాచారం..!హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో అప్పుడెప్పుడో టాలీవుడ్ను … Read More
సోనూసూద్ చెప్పిన కథ: 7 లక్షలకు పైగా మందికి సాయం.. విమర్శకుల కామెంట్లకు కౌంటర్..సోనూ సూద్.. లాక్ డౌన్ సమయంలో ఎందరికో సాయం చేసిన గొప్ప మనస్సున్న మంచి మనిషి. ఆపదలో ఉన్నామని చెబితే చాలు సాయం చేశారు. అయితే అలాంటి వారిని కూడా విమర్శించ… Read More
0 comments:
Post a Comment