Saturday, December 14, 2019

రాజధానిపై బొత్సా కొత్త ట్విస్ట్: కమిటీ నివేదిక వచ్చినాకే స్పష్టత: సభలో చెప్పింది తుది నిర్ణయం కాదంటూ

ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన బొత్సా మరోసారి ట్విస్ట్ ఇచ్చారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు అమరావతి రాజధాని కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తూ..రాజధాని మార్పు ఆలోచన లేదని బొత్సా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో..అందరూ ఇక రాజధాని మార్పు లేదంటూ స్పష్టత వచ్చిందని భావించారు. కానీ, కొద్ది గంటలకే మంత్రి బొత్సా మరోసారి తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tjagMc

Related Posts:

0 comments:

Post a Comment