ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన బొత్సా మరోసారి ట్విస్ట్ ఇచ్చారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు అమరావతి రాజధాని కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తూ..రాజధాని మార్పు ఆలోచన లేదని బొత్సా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో..అందరూ ఇక రాజధాని మార్పు లేదంటూ స్పష్టత వచ్చిందని భావించారు. కానీ, కొద్ది గంటలకే మంత్రి బొత్సా మరోసారి తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tjagMc
రాజధానిపై బొత్సా కొత్త ట్విస్ట్: కమిటీ నివేదిక వచ్చినాకే స్పష్టత: సభలో చెప్పింది తుది నిర్ణయం కాదంటూ
Related Posts:
Beds Scam: కరోనా దెబ్బ, బెడ్స్ అద్దె మాత్రమే రూ. 144 కోట్లు ? కొంటే రూ. 10 కోట్లు, అయ్యో సీఎం, మచ్చబెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు పేద, మద్య తరగతి ప్రజల బతుకులు తారుమారైనాయి. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో కార్మికులు, వలస… Read More
కాంగ్రెస్కు సచిన్ గుడ్ బై.. ముహుర్తం.. గెహ్లాట్ బలం 104.. బీజేపీ రివర్స్ గేర్..పైలట్ క్రాష్ ల్యాండ్కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అద్భుతంగా ఫలించిన ఆపరేషన్ కమల్.. రాజస్థాన్ లో మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. అశోక్ గెహ్లాట్ సర్కారును నిలువునా కూల్చేందుకు … Read More
‘గాంధీ’లో కరోనా పరీక్షలు ఎందుకు చేయడంలేదు: ఆ ఆస్పత్రులపై చర్యలేవీ?: హైకోర్టుహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. కరోనా పరీ… Read More
సీఎం జగన్ కు ఏపీ డాక్టర్ల సంఘం లేఖ- సుధాకర్ ఉదంతం తర్వాత అవే డిమాండ్లతో..ఏపీ సీఎం వైఎస్ జగన్కి.. ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ ఇవాళ ఓ లేఖ రాసింది. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి … Read More
చంద్రబాబు! అశోక్ గజపతిలా కాదనుకుంటా, మా ఫ్యామిలీ వ్యవహారాల్లో వద్దు: సంచైత కౌంటర్అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్, మన్సాస్ ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో మండిపడ… Read More
0 comments:
Post a Comment