ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నిరసన చేస్తున్న రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వార్తల కవరేజ్ కోసం వెళ్లిన టీవి9, మహా టివి, ఐ న్యూస్, ఎన్టివి ప్రతినిధుల్ని రక్తాలొచ్చేలా తరిమికొట్టారు. వాళ్లను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులనూ రైతులు వదల్లేదు. ఘటనలో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. ఈ అనూహ్య పరిణామంతో రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XlkNr
టీవీ9 దీప్తిపై భీకరదాడి.. ఇతర చానెళ్ల రిపోర్టర్లనూ తరిమికొట్టారు.. రైతుల ముసుగులో..
Related Posts:
జేడీఎస్ ఎమ్మెల్యే..కర్ణాటకలో మాయం: ముంబై ఆసుపత్రి ఐసీయూలో ప్రత్యక్షంబెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ కనిపించకుండా పోయిన జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యకర… Read More
కాంగ్రెస్ సమావేశంలో రాహుల్కు దూరంగా కూర్చున్న ప్రియాంకా..ఎందుకంటారు..?గురువారం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు పక్కప్కనే కాకుండా… Read More
స్వీట్ మెమోరీస్: ఆవేశాలు- చాలెంజ్లు : భావోద్వేగం :నేటితో అసెంబ్లీ టర్మ్ ముగింపు ..!అయిదేళ్లు ఇట్టే గడిపోయింది. ఎమ్మెల్యేగా గెలవాలి..అధ్యక్షా అని అనాలి అనే కలలతో అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టిన ఎంతో మందికి ఈ టర్మ్లో ఇది చివ… Read More
వస్తా.. మళ్లీ పోటీ చేస్తా.. కోమటిరెడ్డి టార్గెట్ ఏంటో తెలుసా?నల్గొండ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేస… Read More
ఆదివారమే మోదీ ఏపి పర్యటన..! నిరసన సెగ తప్పదా..??గుంటూరు/హైదరాబాద్ : ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ ఏపి పర్యటన పై ఉత్కంఠ నెలకొంది. మొన్న పలాసలో బహిరంగ … Read More
0 comments:
Post a Comment