Friday, December 27, 2019

టీవీ9 దీప్తిపై భీకరదాడి.. ఇతర చానెళ్ల రిపోర్టర్లనూ తరిమికొట్టారు.. రైతుల ముసుగులో..

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నిరసన చేస్తున్న రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వార్తల కవరేజ్ కోసం వెళ్లిన టీవి9, మహా టివి, ఐ న్యూస్, ఎన్‌టివి ప్రతినిధుల్ని రక్తాలొచ్చేలా తరిమికొట్టారు. వాళ్లను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులనూ రైతులు వదల్లేదు. ఘటనలో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. ఈ అనూహ్య పరిణామంతో రాజధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XlkNr

Related Posts:

0 comments:

Post a Comment