గుంటూరు: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, హింసాత్మక పరిస్థితులు చెలరేగడాన్ని ఇన్ని రోజులూ చూస్తూ వచ్చాం. ఇక- ఈ చట్టానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించడాన్ని చూడబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ తరహా ప్రదర్శనలకు తెర తీసింది. దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SvWgJn
Friday, December 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment