Friday, December 27, 2019

BJP: పౌరసత్వ చట్టం పర్వంలో మరో పార్శ్యం: తిరంగా యాత్రకు కమలనాథుల శ్రీకారం.. !

గుంటూరు: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, హింసాత్మక పరిస్థితులు చెలరేగడాన్ని ఇన్ని రోజులూ చూస్తూ వచ్చాం. ఇక- ఈ చట్టానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించడాన్ని చూడబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ తరహా ప్రదర్శనలకు తెర తీసింది. దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SvWgJn

Related Posts:

0 comments:

Post a Comment