సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుదిబండలా మారారని విమర్శించారు. విజయసాయిరెడ్డి చేసే చర్యలు జగన్ను ఇబ్బందికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖలో భూ మాఫియా ఆగడాలపై వార్తలొస్తున్నా నేపథ్యంలో నారాయణ వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/350G4T7
జగన్కు గుదిబండలా మారిన విజయసాయిరెడ్డి, జీఎన్ రావు కమిటీపై సీపీఐ నారాయణ విసుర్లు
Related Posts:
మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్క… Read More
జగన్ పై పోటీకి సై : పులివెందుల బరిలో ఆయనే..!కడప జిల్లాలో జగన్ కు చెక్ పెట్టాలనే లక్ష్యం నెరవేరుతుందా. కడప జిల్లాలో జగన్ కు గత ఎన్నికల్లో రాజంపేట మిన హా మిగిలిన అన్ని సీట్లు దక్కాయి.… Read More
ఆది షాకింగ్ నిర్ణయం : అదే ఫైనలా : ఆయన రూటెటు..!వైసిపి లో కలకలం. పార్టీని తొలి నుండి అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ పార్టీని వీడే ఆలోచన. అధినేతకు దగ్గరగా ఉంటూనే..ప్రాధాన్యత కల్పించటం లేదని… Read More
ఆర్జీజీఎస్ అమేజింగ్ : ఏపికి కి బ్లెయిర్ ప్రశంసలు ..ఏపిలో ప్రభుత్వం వినూత్నంగా .. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్జీజీఎయస్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు దక్కాయి. ప్రత్యేకం… Read More
జగన్కు ఆదిశేషగిరిరావు షాక్, ఎటువైపు?: వారంతా జనసేన వైపు చూస్తున్నారు కానీ!గుంటూరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కమలంను వీడి జనసేనలోకి వెళ్తా… Read More
0 comments:
Post a Comment