Wednesday, December 25, 2019

ముస్లిం ఫోరం సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ... సీఏఏ, ఎన్‌ఆర్‌సీల అమలుపై ఓవైసీ బ్రీఫింగ్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నెలకొన్న నేపథ్యంలోనే ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఏఏ అమలు ఇతర అంశాలు చర్చించేందుకు ఆయన యునైటైడ్ ముస్లిం ఫోరం సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. మధ్యహ్నాం మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది. సమావేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tJjUYy

Related Posts:

0 comments:

Post a Comment