కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నెలకొన్న నేపథ్యంలోనే ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఏఏ అమలు ఇతర అంశాలు చర్చించేందుకు ఆయన యునైటైడ్ ముస్లిం ఫోరం సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు. మధ్యహ్నాం మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది. సమావేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tJjUYy
Wednesday, December 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment