బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల మధ్య రాజకీయా విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పార్టీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ తనను ఓ ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని ఆసహనం వ్యక్తం చేశారు. దీంతోపాటు తన ఎదుగుదలను కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓటమికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33MJfxh
Tuesday, December 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment