బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల మధ్య రాజకీయా విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పార్టీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ తనను ఓ ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని ఆసహనం వ్యక్తం చేశారు. దీంతోపాటు తన ఎదుగుదలను కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓటమికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33MJfxh
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్ల మధ్య రాజకీయ వైరం
Related Posts:
Target Mamata:బెంగాల్ పన్నీర్ సెల్వం ఎవరు..?బీజేపీ నయా స్కెచ్..టైగర్ బోన్లో చిక్కేనా..!!వచ్చే ఏడాదిలో ఉత్తరాఖండ్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేవలం గత నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రానికి మూడు ముఖ్యమంత్రి వచ్చాడు. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం … Read More
వర్చువల్ టెక్నాలజీ: వైఎస్ షర్మిల పార్టీ ముహూర్త సమయాన్ని ఫిక్స్ చేసింది ఎవరు?హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. చారిత్రాత్మక ఘట్టానికి స… Read More
కాంగ్రెసే నీకు జీవితం ఇచ్చింది... లేదంటే ఫుట్పాత్పై ఉండేవాడివి.. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ రేవంత్టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరోక్షంగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దానం నాగేందర్ పేరు ప్రస్తా… Read More
భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడుఆఫ్ఘనిస్తాన్లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి పూర్తి స్థాయిలో నిష్క్ర… Read More
షాక్: కుప్పకూలిన సైనిక విమానం -భారీగా జవాన్ల మృతి -ఉగ్రవాదులపై పోరుకు వస్తుండగా..ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 92 మంది జవాన్లతో వెళుతోన్న సైనిక విమానం సి-130 కుప్పకూలడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవ… Read More
0 comments:
Post a Comment