లక్నో: ఓ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేఖ రాశారు. మొయిన్పురి భోంగావ్లోని జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్వీ) ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. క్రూరంగా హింసించే పద్దతిని వీడండి.. మహిళా డాక్టర్ రేప్పై ప్రియాంక గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Q3KdF
విద్యార్థినిది ఆత్మహత్యేనా?: విచారణ జరపాలంటూ యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లేఖ
Related Posts:
తొలి వ్యాక్సినేషన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటెల రాజేందర్, ఎందుకంటే?హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ప్రజల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్… Read More
జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్- కేంద్రం ప్రకటన- భారీ ఏర్పాట్లుభారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్ర… Read More
తొలివికెట్ : టీడీపీకి క్రైస్తవ ఎమ్మెల్యే రాజీనామా-చంద్రబాబే కారణం-మత రాజకీయాలు తగదంటూ...!విజయవాడ: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్నాయి. పలు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవుతుండటంతో ప్రతిపక్షాలు ప్రభు… Read More
Sabarimala: కేరళ వెళ్లకూడదని డిసైడ్ అయిన అయ్యప్ప భక్తులు, భవనం సన్నిధానంకు శ్రీకారం, తిరుమల!శబరిమల/ కొచ్చి/ బెంగళూరు/ ఉడిపి: పవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఈ ఏడాది కష్టంగా మారడంతో అయ్యప్పస్వామి భక్తులు వేరే మార్గాలు అన్వేషిస్త… Read More
మరో విమాన ప్రమాదమా?: కాంటాక్ట్ కోల్పోయిన ఇండోనేషియా బోయింగ్ విమానంజకార్తా: ఇండోనేషియాకు చెందిన మరో విమానం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్ అయిన దేశీయ విమానానికి సంబంధి… Read More
0 comments:
Post a Comment