Sunday, December 1, 2019

విద్యార్థినిది ఆత్మహత్యేనా?: విచారణ జరపాలంటూ యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లేఖ

లక్నో: ఓ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేఖ రాశారు. మొయిన్‌పురి భోంగావ్‌లోని జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ) ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. క్రూరంగా హింసించే పద్దతిని వీడండి.. మహిళా డాక్టర్ రేప్‌పై ప్రియాంక గాంధీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Q3KdF

0 comments:

Post a Comment