పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారతదేశంలో నిరసనజ్వాల ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రహదారులపై ఆందోళన చేపడుతున్నారు. క్యాబ్పై ఇప్పటికే టీఎంసీ ఎంపీ మహూవా సహా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్నీ పిటిషన్లను కలిపి ఈ నెల 18న సర్వోన్నత న్యాయస్థానం విచారించే అవకాశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34mGnao
18న సుప్రీంకోర్టుకు క్యాబ్ పిటిషన్ల విచారణ...? ఐయూఎంఎల్ సహా పదుల సంఖ్యలో..
Related Posts:
జగన్ వి తుగ్లక్ నిర్ణయాలు ..వైజాగ్ లో అందుకే క్యాబినెట్ భేటీ .. దేవినేని ఉమాఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటనతో ఏపీలో మొదలైన రగడ ఇంకా కొనసాగుతుంది. ఇక తాజాగా రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోటానికి మంత్రివర్గ సమావేశం నిర్వహించాల… Read More
వైసీపీ హాయంలో మొదటి సీబీఐ విచారణ... యరపతినేని కేసులపై ఉత్తర్వులుగుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ రావు కేసుల విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉ… Read More
మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. రైల్వే శాఖలో సమూల మార్పులు..దేశంలో రైల్వే వ్యవస్థ పనితీరును పూర్తిగా మార్చేసే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేసింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబిన… Read More
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకానికి కేంద్రం ఓకే, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయంచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో త్రివిద దళాలు మరింత సమిష్టిగా కలిసి పనిచేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన… Read More
ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు సిద్దం...అప్పుడే సీఎం సినిమా బయటపడుతుంది.. లోకేష్ ట్వీట్ల దాడిఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ... వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ వ్యవహారం కొనసాగి… Read More
0 comments:
Post a Comment