పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలోనే ప్రధాని మోడీ మాత్రం బిల్లును మరోసారి సమర్థించారు. పౌరసత్వ బిల్లును తీసుకురావడం 1000 శాతం సబబేనంటూ వ్యాఖ్యానించారు. కొత్త చట్టం పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ దేశాల నుండి వచ్చిన శరణార్థులు...అనేక ఇబ్బందులు పడుతున్న హిందువుల రక్షణ కోసమే బిల్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNXGQR
1000 శాతం సబబే... పౌరసత్వ సవరణ బిల్లుపై మోడీ
Related Posts:
యూపీలో ట్వీట్ల యుద్దం..!ప్రభుత్వ లోపాలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోన్న ప్రియాంక గాంధీ..!!లక్నో/హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అదికార పార్టీకి మద్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థతి, మహిళల … Read More
వీరి మధ్య ఏంటి సంబంధం: మహిళను తన నాలుగేళ్ల కొడుకు ముందే చంపిన వ్యక్తి..ఆపై...ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె నాలుగేళ్ల కొడుకు ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను క… Read More
అనంత కియా చుట్టూ ఆసక్తికర రాజకీయం..! అప్పుడు టీడిపి ఇప్పుడు వైసీపి నేతల దందా బాగోతం..!!అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వ… Read More
మహిళ నడుము పట్టుకున్న డాక్టర్ .. రచ్చ రచ్చ చేసిన బంధువులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన సీసీ కెమెరావరంగల్ లో ఆస్పత్రికి నడుం నొప్పి అని వెళ్ళిన ఓ మహిళా డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రచ్చ రచ్చ చేసింది. తమ బంధువుల పేరుతో కొందరిని తీసుకొచ్చి ఆస… Read More
గోసంరక్షల చేతిలో మృతి చెందిన పెహ్లుఖాన్ పేరు చార్జిషీట్లో చేర్చిన గెహ్లాట్ ప్రభుత్వంరాజస్థాన్ : పెహ్లు ఖాన్.. ఈ పేరు గుర్తు ఉండి ఉంటే ఉంటుంది. గోవులను స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలపై 2017లో రాజస్థాన్లోని అల్వార్లో అతన్ని కొందరు గోసేవకు… Read More
0 comments:
Post a Comment