ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ అనడం సరికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పిలిచి మాట్లాడాల్సింది పోయి డెడ్లైన్ విధించడం సరికాదన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నేతలు మేల్కొవాలని కోరారు. ప్లీజ్ వెకప్ అంటూ పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36nJilH
WAKE UP:ఆర్టీసీతో ఆగిపోదు, సింగరేణి, భూములు, నీరు కూడా విక్రయిస్తారు: భట్టి
Related Posts:
ఏపీలో జగన్ దేవాలయం-శ్రీకాళహస్తిలో రెడీ- ఎమ్మెల్యే మధు వీరాభిమానం-రాష్ట్రంలో తొలిసారిఏపీలో వైసీపీ ఏర్పాటై 11 ఏళ్లు పూర్తవుతున్నాయి. సీఎం జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకూ రాష్ట్రంలో ఏ ప్రజా నేతా సంపాద… Read More
Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్, ప్రియురాలికి మూడో ప్రియుడు, రెండో వాడు !ఇండోర్/చెన్నై: వివాహం చేసుకున్న మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. తరువాత ప్రియురాలికి మూడో ప్రియుడు ఉన్నాడని ఆమె రెండో ప్రియుడికి తెలిసి… Read More
ఆఫ్ఘనిస్తాన్ పై ప్రపంచ దేశాల ఆందోళన .. ఆఫ్ఘన్ పౌరులను కాపాడాలన్న మలాలా, యూఎన్ కింకర్తవ్యం ?ప్రపంచమంతా విస్మయానికి గురైన సంఘటన ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఆఫ్ఘనిస్తాన్, భారత దేశానికి స్వాతంత్ర… Read More
జగన్ మద్దతుగా ఉన్నారు..సినీ ప్రముఖులతో చిరు : వారికి ఆహ్వానం లేదా-అజెండా ఫిక్స్..!!ఏపీలో సీనీ పరిశ్రమ సమస్యల పైన ఏపీ ముఖ్యమంత్రి నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారం కోసం రావాలంటూ మంత్రి పేర్ని నా… Read More
ఆఫ్ఘన్ సంక్షోభం: జో బిడెన్ సీటుకు ఎసరు పెట్టిన ట్రంప్: ఇదే ఛాన్స్: చిక్కుల్లో అమెరికా అధినేతవాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో పరిణామాలు శరవేగంగా మారుతోన్నాయి. రాజధాని కాబుల్ను సమీపించిన కొన్ని గంటల వ్యవదిలోనే దాన్ని తాలిబన్లు ఆక్రమి… Read More
0 comments:
Post a Comment