ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 33వ రోజు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ డ్యూటీలో చేరడంపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడికి దిగారు. వెంటనే కల్పించుకున్న పోలీసులు నిలువరించడంతో గొడవ సద్దుమణిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NKV15d
Wednesday, November 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment