ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన ఇసుక పాలసీపై జనసేన అధినేత నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో విశాఖలో లాంగ్మార్చ్ చేపట్టిన ఆయన సమస్యనను తీర్చేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు. అయితే పవన్పై వైసీపీ నేతలు అదే స్థాయిలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గత రెండు రోజులుగా ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JXamOS
Wednesday, November 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment