Wednesday, November 6, 2019

జగన్ జీతం రూపాయే కానీ, ఆయన ఇంటి తలుపులకేమో రూ. 73లక్షలు: ట్వీటేసిన లోకేష్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి.. తన ఇంటి కిటికీల కోసం మాత్రం రూ. 73 లక్షల ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AFFc1

0 comments:

Post a Comment