అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి.. తన ఇంటి కిటికీల కోసం మాత్రం రూ. 73 లక్షల ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AFFc1
జగన్ జీతం రూపాయే కానీ, ఆయన ఇంటి తలుపులకేమో రూ. 73లక్షలు: ట్వీటేసిన లోకేష్
Related Posts:
కరోనా భయం ... ఎటైనా వెళ్లి వచ్చారా .. అయితే గ్రామాల్లో నో ఎంట్రీకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31… Read More
జనతా కర్ఫ్యూ: వైఎస్ జగన్, చంద్రబాబు చప్పట్లు, గంట మోగించిన నారా లోకేష్హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వ… Read More
ఏపీలో ఇక ఇంగ్లీష్ మీడియం: కీలక ఉత్తర్వులు జారీ, ‘తెలుగు తప్పనిసరి’రాష్ట్రంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పఠశాలలో ఇంగీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని పాఠ… Read More
తెలంగాణా బాటలో ఏపీ షట్ డౌన్ .. కరోనా పై వార్ ప్రకటించిన సీఎం జగన్కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ కానుంది. ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోన… Read More
లాక్ డౌన్ ఉన్నా రోడ్లపై జనాలు .. మీకు రూల్స్ వర్తించవా అంటూ క్లాస్ తీసుకున్న కలెక్టర్కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు మాత్రం బయట తిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది .ఇక ప్… Read More
0 comments:
Post a Comment