హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నవంబర్ 5వ తేదీలోపు విధుల్లో చేరాలని స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవరూ చేరలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవ్వరూ విధుల్లో చేరలేదని, చేరే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ni3uOt
Monday, November 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment