Monday, November 4, 2019

సీఎస్ ను తొలిగించిన విధానం సరిగా లేదు: ఆ విషయంలో ఇచ్చిన బహుమానమా: ఐవైఆర్ సంచలనం..!

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా సీఎస్ వ్యవహార శైలి పైన వస్తున్న అభ్యంతరాల కారణంగానే ఎల్వీ సుబ్రమణ్యం ను బదిలీ చేసారని అధికారుల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి నోటీసు ఇవ్వటం ద్వారా..ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్లుగా భావించినట్లు కనిపిస్తోందని సీనియర్ బ్యూరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pEdEzK

0 comments:

Post a Comment