అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హతమార్చిన సురేశ్కు మతిస్థిమితం సరిగా లేదని అతని తల్లి చెప్తున్నారు. గత కొన్నిరోజులగా అతనికి మతి సరిగా లేదని తల్లి పద్మ మీడియాకు తెలిపారు. తమ భూమి వివాదం ఇప్పటిదీ కాదని.. గత కొద్దిరోజులగా ఉందని పేర్కొన్నారు. దాంతో సురేశ్కు సంబంధమే లేదని పేర్కొన్నారు. తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34nOQdY
సురేశ్ మానసిక పరిస్థితి బాగోలేదు, భూవివాదం ఎప్పటిదో, అతనికి సంబంధం లేదన్న తల్లి పద్మ
Related Posts:
సమంతకు భరణం ఎంతో తెలుసా : అక్కడే సామ్ భారీ ట్విస్ట్ : చివరకు ఏం జరిగింది..!!సమంత- నాగచైతన్య విడిపోయారు. నాలుగేళ్ల వివాహ బంధానికి వారిద్దరూ ముగింపు పలికారు. ఈ విషం పైన గత ఆరు నెలల కాలంగా ప్రచారం సాగుతోంది. చివరకు వాళ్లిద్దరే సో… Read More
మరోసారి చంద్రబాబు పాదయాత్ర - ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి : జగన్ ను దెబ్బతీయాలంటే..!!మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో పరాజయం తరువాత టీడీపీ… Read More
బాదుడు మొదలెట్టేశాయిగా: మళ్లీ వీపు విమానం మోతేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వ… Read More
లగ్జరీ షిప్లో హైప్రొఫైల్ రేవ్ పార్టీ: మస్త్ మజా: బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడి సహా..ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. పల… Read More
కరోనా థర్డ్ వేవ్ ముప్పును దాటుకున్నట్టేనా?: పండగల సీజన్.. బీ అలర్ట్న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 23 వేల వరకు కేసులు నమోదయ్యాయి.… Read More
0 comments:
Post a Comment