ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కొందరు ఉద్యోగులు చేరుతున్నారు. మరోవైపు కార్మికుల డ్యూటీలో చేరొద్దని డిమాండ్ల సాధనం కోసం కృషిచేయాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తోంది. ఈ క్రమంలో సోమవారం సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. టెంపరరీ డ్రైవర్, కండక్టర్లను కార్మికులు అడ్డుకోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33h7rIr
TSRTC STRIKE:టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు, పోలీసులతో వాగ్వివాదం
Related Posts:
ఏపి ఉద్యోగులకు సెలవుల పండుగ : రెండు స్పెషల్ సీఎల్ ల మంజూరు..ఈ సారి సంక్రాంతి పండుగ ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు పెలవుల పండుగా మారుతోంది. ఈ నెల 12 నుండి 20 వరకు వరుస సెలవులు వచ్చాయి. సాధారణంగా సంక్రాంతికి ఇచ… Read More
దేశ రక్షణ కోసమే : 19న కలకత్తాలో సమావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీలకం..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జ… Read More
రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ: ఏపీలో పొత్తు, ఇతర అంశాలపై సుదీర్ఘ చర్చన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇ… Read More
ఎవరు ఆఫర్ ఇస్తే వారివైపు: మంత్రి గంటా ముందే గుట్టువిప్పిన అలీ, పార్టీలకు షాకింగ్ షరతులు?విశాఖపట్నం: విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఉదయం జనసేన అధిన… Read More
అయోధ్య కేసును విచారించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనంన్యూఢిల్లీ: రామ జన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిలు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చ… Read More
0 comments:
Post a Comment