కరీంనగర్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. 28 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు రాజకీయ పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NwDOfF
Friday, November 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment