పట్టుకుంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది మహారాష్ట్రలో బీజేపీ శివసేనల పరిస్థితి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు పఢ్నవీస్ రంగం సిద్ధం చేసుకుంటుండగా.. మరోవైపు శివసేన తమ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అనే ధీమాతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే అన్ని దారులు తనవైపు ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది శివసేన పార్టీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/331X3nX
Friday, November 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment