న్యూఢిల్లీ: పెంచిన హాస్టల్ ఫీజు ఇతర ఛార్జీలు 50శాతంకు తగ్గించాలని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన అంతర్గత హైలెవెల్ కమిటీ పాలనా విభాగానికి సూచించింది. ఇక దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు 75శాతం ఫీజును తగ్గిస్తూ పాలనావిభాగానికి హైలెవెల్ కమిటీ సిఫారసు చేసింది. ఈ రికమెండేషన్స్ను జేఎన్యూ పాలనావిభాగంకు నివేదిక రూపంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rp6n7q
JNU Strike:ఫీజు 50శాతంకు తగ్గింపు..బీపీఎల్ విద్యార్థులకు 75శాతం తగ్గింపు
Related Posts:
మల్లాది విష్ణుకు కీలక పదవి: సీఎం జగన్కు కృతజ్ఞతలుఅమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ … Read More
ఆ ఏటీఎంలో రూ. 100కు బదులు రూ. 500: జనం ఎగబడ్డారు, రూ. 1.7లక్షలు డ్రా చేశారు!బెంగళూరు: అప్పుడప్పుడు ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపాలు, పొరపాట్లు సాధారణమే. కర్ణాటకలోని కొడుగు జిల్లా కేంద్రం మడికేరిలోని ఓ ఏటీఎంలో కూడా తాజాగా ఓ పొ… Read More
జేఎన్యూలో ఆడియో టేపు పార్ట్-2, వీడియోలో ఏబీవీపీకి చెందిన కోమల్ ,చెప్పొద్దని సీనియర్కు వేడుకోలు..జేఎన్యూలో గత ఆదివారం జరిగిన ఘటనల గురించి ‘ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొదటి టేపుల్లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ… Read More
జగన్ కుట్రపూరిత ఆలోచన: ఆ రెండు పార్టీల భూదందా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కుట్రపూరిత ఆలోచనేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రాంతీయ విద… Read More
విద్యార్థులకు సెల్యూట్: సీఏఏపై సోనియా సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అనేది వివక్షా పూరితం, విభజించే చట్టమని వ్… Read More
0 comments:
Post a Comment