న్యూఢిల్లీ: పెంచిన హాస్టల్ ఫీజు ఇతర ఛార్జీలు 50శాతంకు తగ్గించాలని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన అంతర్గత హైలెవెల్ కమిటీ పాలనా విభాగానికి సూచించింది. ఇక దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు 75శాతం ఫీజును తగ్గిస్తూ పాలనావిభాగానికి హైలెవెల్ కమిటీ సిఫారసు చేసింది. ఈ రికమెండేషన్స్ను జేఎన్యూ పాలనావిభాగంకు నివేదిక రూపంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rp6n7q
Tuesday, November 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment