ముంబై: ఊహించిందే జరిగింది. మహారాష్ట్రలో మూడు రోజుల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం అసెంబ్లీలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా.. దానికి 24 గంటల ముందే ఆయన పదవి నుంచి తప్పుకొన్నారు. తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OmE4j0
Tuesday, November 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment