ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించిన నేపథ్యంలో శనివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్పై ఎన్సీపీ వేటు వేసింది. ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది. శనివారం ఉదయం ఎవరూ ఊహించని విధంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33f8bx8
అజిత్ పవార్పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపు
Related Posts:
తెలుగు రాష్ట్రాల్లో గుప్పుమంటున్న గంజాయి... భద్రాచలంలో 6 క్వింటాళ్ల గంజాయి పట్టివేతతెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటుంది. రోజుకో చోట గంజాయి అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ,ఒడిశాలోని మల్కన్గి… Read More
5/5.. ఎమ్మెల్సీ స్థానాలపై గులాబీ కన్ను.. కారు ఖాతాలో 5 పడ్డట్లేనా?హైదరాబాద్ : టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే గురి తప్పదు. పని తలపెడితే చాలు అది జరిగి తీరాల్సిందే. ఇదంతా గులాబీ బాస్ కేసీఆర్ నైజం. ఎక్కడ వేగం పెంచితే గమ్యాన… Read More
ఎన్నికలకు సిద్దం : ఓట్ల విషయంలో జాగ్రత్త : జగన్ కు ఒక్క సీటు వచ్చినా కేసీఆర్ దే..!ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో తెలుగు దేశం పార్టీ ఏపిలో ఎన్నికలకు సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రకటించారు. ప్రజలు తమ వైప… Read More
అత్యాచార భారతం .. నాలుగేళ్ల చిన్నారిపై , 10ఏళ్ళ బాలికపై లైంగిక దాడిబాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో బాలికలపై జరుగుతున్… Read More
ఎన్నికల షెడ్యూల్ వేళ మంత్రాంగం.. అప్పటికప్పుడు ఐదుగురికి డీజీపీ హోదాచెన్నై : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వేళ తమిళనాడు ప్రభుత్వం చక్రం తిప్పింది. మరికొద్ది గంటల్లో షెడ్యూల్ విడుదల కానుందన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంద… Read More
0 comments:
Post a Comment