Saturday, November 23, 2019

అజిత్ పవార్‌పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపు

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించిన నేపథ్యంలో శనివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌పై ఎన్సీపీ వేటు వేసింది. ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది. శనివారం ఉదయం ఎవరూ ఊహించని విధంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33f8bx8

Related Posts:

0 comments:

Post a Comment