ముంబై: రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు జట్టుకడుతారో తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలే కారణం. బీజేపీ ఎన్సీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అది ఒకప్పుడు. ఇప్పుడు అజిత్ పవార్ బీజేపీకి స్నేహహస్తం అందివ్వడంతో ఒకప్పటి శతృవు కూడా ఇప్పుడు మిత్రుడయ్యాడు. అయితే దేవేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OE85Kc
ఐదేళ్ల తర్వాత వైరల్ అవుతున్న ఫడ్నవీస్ ట్వీట్.. అప్పుడేమన్నారంటే..?
Related Posts:
అవి మామూలు కళ్లు కాదు.. 110 స్పీడైనా దొరకాల్సిందే..!ఉప్పల్ : నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. ప్రజల భద్రత కోసం అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఘట్ కే… Read More
కన్నెర్ర చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు... లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహంగిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ రైతులు వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మొన్నటికి మొన్నపోలీస… Read More
మేడారం మినీ జాతర ముగిసినా ... భక్త జన సంద్రంగా మేడారంమేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు ప… Read More
కశ్మీర్ పై సుప్రీంలో నేడు విచారణ.. ఉత్కంఠగా చూస్తున్న ప్రపంచ దేశాలుశ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటు… Read More
2019 ప్రతిష్టాత్మక ఆస్కార్ విజేతలు ఎవరంటేప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ వేదిక అయ్యింది . 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అక… Read More
0 comments:
Post a Comment