విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపించే అవకాశం ఉంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడానికి అవకాశాలు ఉన్నట్లు విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ కు ఈశాన్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PR4iLM
Thursday, November 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment