తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. గత వారంలో కార్మికులు సమ్మె విరమణకు సిద్దంగా ఉన్నామని..ప్రభుత్వం కార్మికులను ఎటువంటి షరతు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. అయినా..ప్రభుత్వం నుండి స్పందన లేదు. దీంతో..తిరిగి సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, కొద్ది సేపటి క్రితం ఆకస్మికంగా కార్మిక సంఘాల జేఏసీ సమావేశమైంది. సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించి..మంగళవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KRAds6
Monday, November 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment