ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గంతో ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల తరువాత మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్సీపీ చీలిక వర్గంలో శాసన సభ్యుల సంఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు అనుగుణంగా లేదంటూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరేడ్ ను ఏర్పాటు కానుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XLNE23
సంజయ్ రౌత్: 162 మంది ఎమ్మెల్యేలు మా వెంటే: కాస్సేపట్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సభ్యుల పరేడ్..!
Related Posts:
విచక్షణాధికారాన్ని వాడిన ఏపీ గవర్నర్- ఈసారి మానవత్వ కోణంలో..ఏపీని కరోనా మహమ్మారి పీడిస్తున్న వేళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విచక్షణాధికారాన్ని వాడి మరీ తీసుకున్న ఈ నిర్ణయంతో వ… Read More
సీఎం జగన్ పరిపాలనా అసమర్థత వల్లే ఇదంతా : నారా లోకేష్కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ పాలనపై నిప్పుల… Read More
దేశానికి మీలాంటివారే స్ఫూర్తి: తెలంగాణ రీసెర్చ్ స్కాలర్పై ప్రియాంక గాంధీ ప్రశంసలుహైదరాబాద్: తెలంగాణకు చెందిన రీసెర్చ్ స్కాలర్ అయిన ఓ యువకుడిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలోని మారు… Read More
తమిళ తంబీలదీ అదే బాటా..? లాక్ డౌన్ పొడగింపుకు నిపుణుల కమిటీ సూచన..కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ పొడగింపు విషయంలో కేంద్రం కంటే ముందు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కేంద్రం నుంచి ప్రకటన వచ్చేంతవరకు… Read More
ఏపీలో కరోనా రెడ్ జోన్ల ప్రకటన- 133 ప్రాంతాల్లో ఇక ఆంక్షలు మరింత కఠినం..ఏపీలో కరోనా వైరస్ పరిస్ధితిపై ప్రభుత్వానికి ఇవాళ మరింత స్పష్టృత వచ్చింది. తాజాగా నిర్వహిస్తున్న మూడో విడత సర్వే తర్వాత రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ … Read More
0 comments:
Post a Comment