మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ముసలం ఏర్పడిందా..? కమల్నాథ్ - జ్యోతిరాదిత్య సింధియా వర్గాలు విడిపోయాయా..? 20 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు..? రెండు రోజులుగా వారీ ఆచూకీ కనిపించడం లేదనే వార్త మధ్యప్రదేశ్లో షికారు చేస్తోంది. మహారాష్ట్ర ఎపిసోడ్ మధ్యప్రదేశ్లో కూడా రిపీట్ కానుందా..? ఏం జరుగుతోంది. 1984 నాటి కేసు: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్కు కొత్త చిక్కులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OhJKL0
ఇక టార్గెట్ మధ్యప్రదేశ్: అక్కడ మరో అజిత్ పవార్ సిద్ధం, ఆందోళనలో కాంగ్రెస్
Related Posts:
అనంతపురం జిల్లాలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులుఏపీలో రెవెన్యూ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగాఅనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కా… Read More
షాకింగ్ : తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్...దాదాపు 2 నెలల సంపూర్ణ లాక్ డౌన్తో నిలిచిపోయిన సినిమాలు,టీవీ సీరియళ్ల షూటింగ్కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ… Read More
రష్యాతో చర్చలు సక్సెస్: రాజ్నాథ్ ప్రకటన.. భారత సైనికులకూ నివాళి.. రేపు చైనాతో ఫేస్ టు ఫేస్..రక్షణ రంగంలో భాగస్వామ్యానికి సంబంధించి రష్యా ప్రభుత్వాధినేతలు, సైనిక అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ క… Read More
వాళ్లు సంక్షోభాన్ని జయించారు... ఖండాంతరాలు దాటేశారు... పాల గుట్టపల్లె ఇప్పుడు వరల్డ్ ఫేమస్...'అతను అడవిని జయించాడు..' తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపుకు లోను చేసిన నవల ఇది. చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత కేశవరెడ్డి ఒక ఎరుకల వృద్దుడి అస్తిత్వ సంఘర… Read More
భీమవరంలో డ్రగ్స్ దందా... ఆరుగురి అరెస్ట్... నెదర్లాండ్ నుంచి ఆర్డర్స్...ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్ నుంచి డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన భానుచందర్ అనే … Read More
0 comments:
Post a Comment