Sunday, November 3, 2019

TSRTC STRIKE:యూనియన్ నేతల మాయ నుంచి బయటపడండి, కార్మికులకు మంత్రి గంగుల పిలుపు

ఆర్టీసీ కార్మికులు యూనియన్ మాయా నుంచి బయటకు రావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. యూనియన్ నేతల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకొవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు విధుల్లో చేరాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో ప్రతిపక్షాలు చేరి కార్మికులను రోడ్డున పడేశాయని ఆరోపించారు. వారి స్వార్థం రాజకీయాల కోసం కార్మికుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JJfd6r

Related Posts:

0 comments:

Post a Comment