ఆర్టీసీ కార్మికులు యూనియన్ మాయా నుంచి బయటకు రావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. యూనియన్ నేతల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకొవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు విధుల్లో చేరాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో ప్రతిపక్షాలు చేరి కార్మికులను రోడ్డున పడేశాయని ఆరోపించారు. వారి స్వార్థం రాజకీయాల కోసం కార్మికుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JJfd6r
TSRTC STRIKE:యూనియన్ నేతల మాయ నుంచి బయటపడండి, కార్మికులకు మంత్రి గంగుల పిలుపు
Related Posts:
అవి ఇవే: పెరగనున్న మెడిసిన్స్ ధరలు..ఔషధాలపై 50శాతం పెంపు ఉండే అవకాశంముంబై: నిత్యం వినియోగించే ఔషధాల ధరలు త్వరలో పెరగనున్నాయి. ఇందులో యాంటీబయోటిక్స్, యాంటీ అలర్జిక్స్, యాంటి మలేరియా డ్రగ్స్ వంటి ముఖ్యమైన ఔషధాలు ఉన్నాయి.… Read More
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ఏంటి.. సెనేట్కు చేరనున్న అభిశంసన తీర్మానంవాషింగ్టన్: తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం అన్యాయమైన చర్య అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తన నాయకత్వంల… Read More
రాముడి గుడికి.... ఇంటికో రూ .11, ఒక ఇటుక ఇవ్వండి.. సీఎం యోగి అధిత్యనాథ్రామమందిరం వివాదం ముగిసింది. ఇక మందిరాన్ని కట్టడమే మిగిలింది. అయితే రామమందిర నిర్మాణం అనేది ఒక రాజకీయ నినాదం అయిన విషయం తెలిసిందే.... వివాదం పూర్తి కావ… Read More
రైల్వేలో ఉద్యోగాలు: గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిబిలాస్పూర్ ప్రధాన కార్యాలయంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్పోర్ట్స్ కోటా… Read More
ఇక నాశనమే: పవన్ కళ్యాణ్పై మాజీ నేత రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలుహైదరాబాద్: జనసేన పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు సన్నిహితుడైన రాజు రవితేజ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడల… Read More
0 comments:
Post a Comment