న్యూఢిల్లీ: ఓ వైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళ పరిస్థితి ఉండగా.. మరో వైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీని శరద్ పవార్ బుధవారం కలిశారు. అయితే, మహారాష్ట్రలో రైతుల సమస్యలపైనే ప్రధానంగా మోడీతో శరద్ పవార్ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఓ లేఖను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QwNvho
సోనియాతో భేటీ రద్దు: మోడీతో శరద్ పవార్ సమావేశం, రచ్చ చేస్తారా? అంటూ శివసేన ఫైర్
Related Posts:
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సస్పెంట్.. ఎందుకంటే..భారత రెజ్లింగ్ సమాఖ్య స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్పై చర్యలకు ఉపక్రమించింది. ఒలింపిక్స్లో క్రమశిక్షణారహిత్యానికి యాక్షన్ తీసుకుంది. తాత్కాలికంగా సస్పె… Read More
డేంజరస్ డెల్టా: 80 శాతం కేసులు, ఎక్కడ అంటేదేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్… Read More
కరోనా కల్లోలం: దేశంలో దిగజారుతోన్న పరిస్థితి, పెరుగుతోన్న మరణాలు.. థర్డ్ వేవ్..దేశంలో కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అని చెబుతున్న నేపథ్యంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై … Read More
కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ అధ్యయనానికి డీజీసీఐ ఓకేకోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతిచ్చింది. తమిళనాడులో గల వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అధ్యయనం నిర్వహి… Read More
ఇక ఆంత్రాక్స్ వంతు.. ఆంత్రాక్స్ న్యూమోనియా.. చైనాలో వెలుగులోకి..కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. వేరియంట్స్, ఫంగస్ పేరుతో భయాందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఆవిర్భవించిన చైనాలో ఆంత్రాక్స్ న్యూమోనియా కేసు ఒకటి వెలుగ… Read More
0 comments:
Post a Comment