న్యూఢిల్లీ: ఓ వైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళ పరిస్థితి ఉండగా.. మరో వైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీని శరద్ పవార్ బుధవారం కలిశారు. అయితే, మహారాష్ట్రలో రైతుల సమస్యలపైనే ప్రధానంగా మోడీతో శరద్ పవార్ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఓ లేఖను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QwNvho
సోనియాతో భేటీ రద్దు: మోడీతో శరద్ పవార్ సమావేశం, రచ్చ చేస్తారా? అంటూ శివసేన ఫైర్
Related Posts:
పాక్ దుస్సాహసం: నిన్న సంఝౌతా ఎక్స్ప్రెస్... నేడు థార్ ఎక్స్ప్రెస్ రద్దుకరాచీ: ప్రపంచదేశాలు పాకిస్తాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ దేశ నీతి మాత్రం మారడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి రాష్ట్రా… Read More
కప్పులకు కప్పులు కాఫీ తాగారంటే, మీ ప్రాణాలు మీ చేతిలో లేనట్టే..!ఆఫీసులో హెవీ వర్క్తో అలసిపోయి ఉంటే ఓ కప్పు కాఫీ తాగుతాం. దీంతో తిరిగి ఎనర్జీ పొంది మళ్లీ పనిలోకి దిగిపోతాం. కాఫీ తాగితే అదేదో రిలాక్స్ అయినట్లుగా ఉంట… Read More
ప్రణయ్ హత్య కేసు నిందితుడి పాపాల చిట్టా పెద్దదే.. గుజరాత్ పోలీసులకు అప్పగింత..!నల్గొండ : మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమ విషయంలో యువతి తండ్రి అతడ… Read More
అలర్ట్.. అలర్ట్.. సముద్రమార్గాన దాడికి పాక్ కుట్ర, నేవీ, పోలీసులను అప్రమత్తం చేసిన ఐబీన్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దుచేయడంతో పాకిస్థాన్ రగిలిపోతోంది. కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హక్కులను ఎలా కాలరాస్తారని… Read More
పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లాయని చిరుత పులులను విషం పెట్టిన చంపిన ఘనుడు..!పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపివేశాయని విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి మూడు చిరుత పులులను చంపివేశాడు. దాడి చేసిన కుక్కల శవాలపై విష పదార్థం చల్లాడు. దీంతో … Read More
0 comments:
Post a Comment