Wednesday, November 20, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది....?

47 రోజుల పాటు కొనసాగించిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. అయితే కార్మికులను ఎలాంటీ షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తండ్రి పాత్ర పోషించి ప్రభుత్వం సానుకూల వాతరణం కల్పించాలని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QDQxjU

0 comments:

Post a Comment