47 రోజుల పాటు కొనసాగించిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. అయితే కార్మికులను ఎలాంటీ షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తండ్రి పాత్ర పోషించి ప్రభుత్వం సానుకూల వాతరణం కల్పించాలని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QDQxjU
టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది....?
Related Posts:
కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చరు: కేసీఆర్ సర్కార్పై బండి సంజయ్ ధ్వజంతెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనూ ప్రజలకు కనిపించలేదన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్… Read More
ఏపీలో కరోనా: ఒక్కరోజే 40 మంది బలి.. భారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో డేంజర్ బెల్స్ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఆరోగ్య శాఖ… Read More
పైలట్టా ..కో పైలట్టా : సొంతంగా ఎదిగే సీన్ ఉందా.. చరిత్ర ఏం చెబుతోంది..?జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఫైట్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తనకు మ… Read More
సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు మళ్లీ స్టే: ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్పై వాడీవేడీగా వాదనలుతెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ (గురువారం) కూడా ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిజిటర్ జనరల్, పిటిషనర్ తరఫున వాదన… Read More
కరోనాపై కర్ణాటక సర్కార్ చేతులెత్తేసిందా.. దుమారం రేపుతున్న మంత్రి శ్రీరాములు కామెంట్స్...కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. 'ఇక ఆ భగవంతుడే మనల్ని కరోనా నుంచి కాపాడాలి.' అని శ్రీరాములు వ… Read More
0 comments:
Post a Comment