47 రోజుల పాటు కొనసాగించిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. అయితే కార్మికులను ఎలాంటీ షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తండ్రి పాత్ర పోషించి ప్రభుత్వం సానుకూల వాతరణం కల్పించాలని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QDQxjU
టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది....?
Related Posts:
ఏపీలో ఐపీసీ సెక్షన్ లు కాదు వైసిపి సెక్షన్లు అమలు అవుతున్నాయి.. ఇది పోలీసు రాజ్యం .. టీడీపీ ఫైర్రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. టిడిపి నేతల అరెస్టులపై టిడిపి… Read More
క్యాబినెట్ అని రాయరాదు కానీ.. 30 వేల కోట్ల తేజస్వీ ఆరోపణలపై కేంద్రమంత్రి అశ్విన్ చౌబే..బీహర్ ప్రచార పర్వం రంజు మీద ఉంది. నితీశ్ కుమార్ హయాంలో 30 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని తేజస్వీ యాదవ్ కామెంట్ చేయడంతో అగ్గిరాజేసింది. దీనిపై కే… Read More
ఆ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా... అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నా.. : సీఎం కేసీఆర్రైతు వేదికల నిర్మాణంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు నిర్మించిన దాఖలా… Read More
రాజధాని రైతుల కోసం గుంటూరు జైలు భరో ... అడుగడుగునా అరెస్ట్ లు .. ఏపీలో ఉద్రిక్తతరాజధాని రైతులకు బేడీలు వేయడం, వారిపై కేసులు పెట్టటంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రైతులకు బేడీలు వేయడం ముమ్మ… Read More
పాము చావదు.. కర్ర విరగదు- అగమ్యగోచరంగా రఘురామ- ఢిల్లీ మకాంపై జనం గుర్రు....వైసీపీ తరఫున గతేడాది ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపైనే పోరు ప్రారంభించిన కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ వెళ్లిపోయారు.… Read More
0 comments:
Post a Comment