Tuesday, November 19, 2019

ఆర్టీసీ జేఏసీ భేటీ... సమ్మె కొనసాగింపుపై తర్జనభర్జన... కొద్ది గంటల్లో నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల కీలక భేటి ముగిసింది. సమ్మెను లేబర్ కోర్టుకు బదిలీ చేస్తూ... కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో... అన్ని యూనియన్ల కార్మిక నేతలతో పాటు పలు డిపోలకు చెందిన నాయకత్వం ఈ సమావేశానికి హజరయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు కొనసాగిన సమావేశంలో 46 రోజుల పాటు కొనసాగిన పరిణామాలు, కోర్టు ఉత్తర్వుల ప్రభావంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qyh8yF

Related Posts:

0 comments:

Post a Comment