ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల కీలక భేటి ముగిసింది. సమ్మెను లేబర్ కోర్టుకు బదిలీ చేస్తూ... కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో... అన్ని యూనియన్ల కార్మిక నేతలతో పాటు పలు డిపోలకు చెందిన నాయకత్వం ఈ సమావేశానికి హజరయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు కొనసాగిన సమావేశంలో 46 రోజుల పాటు కొనసాగిన పరిణామాలు, కోర్టు ఉత్తర్వుల ప్రభావంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qyh8yF
Tuesday, November 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment