డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఏర్పాటు చేసిన ఓ ఖవ్వాలి కార్యక్రమం రసాభాసగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు నిర్వాహకుల ఏర్పాట్లపై తీవ్ర అసహనానికి గురయ్యారు. వారిపై కుర్చీలతో దాడికి దిగారు. కుర్చీలను విరగ్గొడుతూ, వాటితో నిర్వాహకులను వెంటాడారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qrT7Pk
Tuesday, November 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment