Tuesday, November 19, 2019

నువ్వా..నేనా: ఖవ్వాలి ఈవెంట్ రసాభసా: కుర్చీలతో కొట్టుకున్న ప్రేక్షకులు..!

డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఏర్పాటు చేసిన ఓ ఖవ్వాలి కార్యక్రమం రసాభాసగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు నిర్వాహకుల ఏర్పాట్లపై తీవ్ర అసహనానికి గురయ్యారు. వారిపై కుర్చీలతో దాడికి దిగారు. కుర్చీలను విరగ్గొడుతూ, వాటితో నిర్వాహకులను వెంటాడారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qrT7Pk

Related Posts:

0 comments:

Post a Comment