తహాసీల్దారు విజయారెడ్డి సజీవ దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోకు లంచం సెగ తగిలింది. యాదాద్ది భువనగిరి జిల్లాలోని గుండాల తహాసీల్దారు కార్యాలయం వద్ద మండల వీర్వోలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన ఓ భూ యజమాని నిరసనలో కూర్చున్న వీఆర్వోపై విరుచుకుపడింది. గత సంవత్సరంన్నరగా తమకు చెందిన పట్టాదారు పాసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36zkUxw
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment