తహాసీల్దారు విజయారెడ్డి సజీవ దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోకు లంచం సెగ తగిలింది. యాదాద్ది భువనగిరి జిల్లాలోని గుండాల తహాసీల్దారు కార్యాలయం వద్ద మండల వీర్వోలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన ఓ భూ యజమాని నిరసనలో కూర్చున్న వీఆర్వోపై విరుచుకుపడింది. గత సంవత్సరంన్నరగా తమకు చెందిన పట్టాదారు పాసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36zkUxw
వీఆర్వోకు లంచం సెగ....!! విజయారెడ్డిపై దాడికి నిరసన చేపట్టిన రెవెన్యు ఉద్యోగులు
Related Posts:
కాంగ్రెస్ పక్షులన్నీ సొంత గూటికి?న్యూఢిల్లీ: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దారుణ పరాజయాన్ని చవి చూసిన తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు రాహ… Read More
ఎమ్మెల్యేగా ఓడి నక్క తోక తొక్కిన కిషన్ రెడ్డి .. ఏకంగా కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా అవకాశంఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డి నక్క తోక తొక్కారు. మంత్రి అయ్యే అదృష్టం రాసుంటే ఎవ్వరూ ఆపలేరు అన్న చందంగా ఆయనను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. 14 స… Read More
ONGCలో మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన… Read More
నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు..! కారణం అదే అంటున్న శాస్త్రవేత్తలు..!!హైదరాబాద్ : వామ్మో ఏం ఉక్క పోతరా నాయనా.. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఈ స్థాయి ఎండలను చూడలేదు.. అమ్మో ఇవేం ఎండలు.. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం... … Read More
మోడీ కేబినెట్లో అత్యధిక మంత్రి పదవులు దక్కిన రాష్ట్రం ఇదే..!నరేంద్ర మోడీ రెండవ సారి దేశ ప్రధానిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పలువురు ఎంపీలు కూడా ఆయన కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మోడీ క… Read More
0 comments:
Post a Comment