Saturday, November 9, 2019

అయోధ్య తీర్పుపై ప్రధాని మోడీ ప్రసంగం మరికాసెపట్లో

ఆయోధ్య తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠను నెలకొన్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మాణం వెలువరించిన తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు. కాగా తీర్పు సమయంలో ప్రధాని మోడీ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అదే సమయంలో తీర్పుపై స్పందిస్తారని దేశ ప్రజలు ఎదురుచూశారు. అయితే తీర్పుపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oY3FVw

0 comments:

Post a Comment