ముఖ్యమంత్రి జగన్ కోర్టు గైర్హాజరు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీని పైన టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ నేత అంబటి రాంబాబు తిప్పి కొట్టారు. పిటీషన్ కోర్టు తిరస్కరిస్తే జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని..ఇది అర్దరహితమన్నారు. జగన్ పైన కేసులు ఉన్న సమయంలోనే..కోర్టుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/326DGJ8
Friday, November 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment