Monday, November 18, 2019

‘లింగమనేని ఎస్టేట్స్ దివాళా’: ఎల్ఈపీఎల్ అధినేత రమేష్ క్లారిటీ ఇచ్చేశారు

హైదరాబాద్: లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎల్ఈపీఎల్) కంపెనీ దివాలా తీసినట్లు వస్తున్న వార్తలపై ఎల్ఈపీఎల్ కంపెనీ అధినేత లింగమనేని రమేష్ స్పష్టతనిచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాళా తీసినట్లు ప్రకటించాలని తాము కోరలేదని వివరించారు. ఏపీలో బిగ్ బ్రేకింగ్: దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZsDle

Related Posts:

0 comments:

Post a Comment