న్యూఢిల్లీ: ప్రపంచ అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశానికి మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన సోమవారం కలిశారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీ, సహ ఛైర్మన్గా బిల్ గేట్స్ ఉన్న విషయం తెలిసిందే. రానున్న పదేళ్ల కాలంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35cCk1j
ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బిల్ గేట్స్
Related Posts:
అయ్యో టీనా.. పెళ్లి పెటాకులేనా? ఐఏఎస్ జంట ‘సోషల్’ డిస్టెన్స్.. రెండేళ్లకే వైరాగ్యం..టీనా దాబి.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటిదాకా సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన అందరికంటే ఎక్కువగా దేశంలో పాపులారిటీ పొందిన ఆమెకు సోషల్ మీడియాలోనూ ఫా… Read More
లాక్డౌన్ ఎఫెక్ట్ : పంతులు లేరు, పూలు లేవు..తూతూ మంత్రంగా అంత్యక్రియలుకరోనావైరస్.. ఎక్కడో పుట్టిన ఈ మహమ్మారి మనదేశంలోకి ప్రవేశించి ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. మొత్తం దేశాన్నే అంధకారంలోకి నెట్టివేసింది. ఇటు ప్రజల పొట్టను … Read More
ఎమ్మెల్యే రోజా చేసిన వీడియో పై బండ్ల గణేష్ ట్వీట్... అసలు విషయం ఏంటంటేకరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా పౌల్ట్రీ కుదేలైంది. ఇక లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది. ఇక దీనికి చాలా మంది సెలబ్రిటీలు , అధ… Read More
మత్స్యకారులను ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి.. తమిళ సీఎం రియాక్షన్ ఇదీ..లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నై హార్బర్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ము… Read More
corona: మోడీ ప్రభుత్వం ఏప్రిల్లో ఎమర్జెన్సీ విధించనుందా?: నిజమెంత?న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్లో … Read More
0 comments:
Post a Comment