Monday, November 18, 2019

శరద్ పవార్ పంచ్: కూటమి గురించి సోనియాతో చర్చించలేదు, 170 సీట్లు ఎక్కడివి..?

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై మహా ట్విస్టులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి అధికారం చేపట్టబోతుందని, కనీస ఉమ్మడి ప్రణాళికపై కూడా ప్రాథమికంగా చర్చించారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బాంబ్ పేల్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OtGifc

Related Posts:

0 comments:

Post a Comment