మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై మహా ట్విస్టులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి అధికారం చేపట్టబోతుందని, కనీస ఉమ్మడి ప్రణాళికపై కూడా ప్రాథమికంగా చర్చించారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బాంబ్ పేల్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OtGifc
శరద్ పవార్ పంచ్: కూటమి గురించి సోనియాతో చర్చించలేదు, 170 సీట్లు ఎక్కడివి..?
Related Posts:
ఇసుక కొరత ఉంటుందని ముందే చెప్పాం.. ప్రజలు స్వీకరించారు.. మంత్రి బోత్సఆంధ్రప్రదేశ్ లో ఇసుకు కొరత పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే.. అయితే టీడీప… Read More
హైదరాబాద్-వరంగల్ రహదారిపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన.. అరెస్ట్హైదరాబాద్ : స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అలస్వం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వ తీరును నిరస… Read More
సీఎంకు ఇంత అవమానమా..అధికారులది లెక్కలేని తనమా..వైసీపీ క్యాడర్ ఫైర్అది జిల్లా కీలక సమావేశం. ఇంఛార్జి మంత్రి వచ్చారు. జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులంతా తరలివచ్చారు కానీ అక్కడున్న … Read More
మంత్రి ఈటలకు బీజేపీ సపోర్ట్.. కామెంట్లపై కేసీఆర్, కేటీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్హైదరాబాద్ : మంత్రి పదవీ భిక్ష కాదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీ మద్దతుగా నిలిచింది. పార్టీలో ఆయనను ఒంటరిని చేశారని … Read More
బ్యాంకుల విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన ఉద్యోగులుబ్యాంకుల విలీన ప్రక్రియ ఉద్యోగుల్లో ఆందోళనను కల్గిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ బ్యాంకుల విలీనం పై చేసిన ప్రకటన నేపథ్యంలోనే విలీన ప్రక్రియ… Read More
0 comments:
Post a Comment