ఏపీ సీఎం జగన్పై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. కార్మికులను, కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కడపలో పలువురు నేతలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. అక్రమ కేసులతో ఇతర పార్టీ నేతలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/339BB0s
ఇసుక దోపిడీలో వైసీపీ నేతలు..? కార్మికులకు ఉపాధి ఏదీ.. జగన్కు కన్నా ప్రశ్న
Related Posts:
వీడి అసాద్యం గూల..! గదిలో రహస్య కెమెరాలు పెట్టాడు.! 800 జంటల శృంగార వీడియోలు తీసాడు..!సియోల్/ హైదరాబాద్ : హోటల్ గదుల్లో సురక్షితంగా ఉండొచ్చు అనుకునే కొత్త జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది. గదిలో దూరాము కాదా ఇక మన… Read More
శత్రువులు మిత్రులుగా మారుటకుమీకు గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవతో తలనొప్పి తెస్తోందా.అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఇంట్లో, బయట ఉ… Read More
ఆరేళ్ళ బాలికఫై అమానుషం .. రేప్ చేసి గొంతులో ఇనుప రాడ్ గుచ్చి చంపేసిన రాక్షసుడుభాగ్య నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. హోలీ ఆడుకునేందుకు రంగులను ఇప్పిస్తానని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి … Read More
చైనాలో కూడా చౌకీదార్..! బీజేపి నేత కాదులేరా సామీ..!!బీజింగ్/హైదరాబాద్ : తస్తాదియ్యా..! చౌకీదార్ల రాజ్యం నడుస్తోంది అనుకుంటా..! భారతదేశ ప్రధాని నంరేంద్ర మోదీ ఏ ముహూర్తాన చౌకీదార్ అనే పదం సంభోదించా… Read More
జగన్ కంటే ఆ టీడీపీ నేత ఆస్థులే ఎక్కువ !? నాగబాబు , పీవీపీ ఆస్థుల చిట్టాకూడా ఇక్కడ చూడండిఎన్నికల వేళ రాజకీయ నేతల ఆస్తుల చిట్టాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు.. వైసిపి అధినేత జగన్ ఆస్తుల వివరాల మీదే చ… Read More
0 comments:
Post a Comment