న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన లోగోను మార్చివేసింది. తన అనుబంధ కంపెనీలు జతచేరిన అనంతరం జరిగిన మార్పును సూచిస్తూ ఈ లోగోను రూపొందించింది. ఫేస్బుక్ అనే వర్ణమాలను క్యాపిటల్ అక్షరాలుగా చేసి, కొత్త ఫాంట్లోకి మార్చారు. నీలం, ఆకుపచ్చతోపాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది. తద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NETaPa
లోగో మార్పు చేసిన ఫేస్బుక్: ఎందుకో తెలుసా?
Related Posts:
ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్ల… Read More
ఏపీలో కరోనా కేసులు పెరగటానికి టెస్టులే కారణం ... ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానీఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కరోనాకేసులు పెరగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్టులు ఎక్కువగా చేస్తున్… Read More
కరోనాను జయించిన శతాధిక వృద్దురాలు.. ఆరోగ్య రహస్యాలివేనా..?కరోనా వైరస్ వస్తే ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతోంది. కానీ కొందరు మాత్రం భయపడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతోన్నా కంగారుపడ… Read More
Coronavirus: ఫినాయిల్ మేలుకదరా దరిద్రుల్లారా, 11 శానిటైజర్ కంపెనీలపై ఎఫ్ఐఆర్, దూలతీరింది!న్యూఢిల్లీ/ చండీఘర్/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని అన్ని వ్యాపారాలు దాదాపుగా కుదేలు అయ్యాయి. భారతదేశంలో కరోనా వైరస్, ల… Read More
ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు - సెప్టెంబర్లో సెట్ల పూర్తి- జగన్ ఆదేశాలు...ఏపీలో కరోనా కారణంగా గాడి తప్పిన ఉన్నత విద్యారంగంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల మూతపడిన కాలే… Read More
0 comments:
Post a Comment