హైకోర్టు ఆదేశాలతో ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అఫిడవిట్లను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయాలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కోన్నారు. ఇక జీహెచ్ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి నిధులు కేటాయించామని అధికారులు వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JQcoAv
టీఎస్ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం బాకి లేదు ...ఆర్టీసీ 500 కోట్లు బకాయి...! కోర్టుకు అఫిడవిట్
Related Posts:
రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభకు బంపర్ ఆఫర్: స్కిల్ డెవలప్ మెంట్ అథారిటీ బాధ్యతలు అప్పగింత.. !బెంగళూరు: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు బంపర్ ఆఫర్ లభించింది. ఆమెను నైపుణ్యాభివృద్ధి అథారిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది కర్ణాటక ప్రభుత్వం… Read More
‘దిశ నిందితుల’ కోసం ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల టీమ్.. రేపే రీపోస్టుమార్టం.. డెడ్ బాడీల అప్పగింత..తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రి… Read More
మీ బతుకుల్ని ఆగం చేసింది మోదీ, షానే.. దేశ యువతకు రాహుల్ గాంధీ సందేశంపౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నాయంటూ ఢిల్లీ రాంలీలా మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న ట… Read More
ఏపీ రాజధాని అమరావతిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతికి వెళ్తుంటే ఎడారికి వెళ్… Read More
31 రాత్రి పోలీసు నిబంధలు ఇవే.... తాగి పట్టుపడితే...10 వేలు... !31 డిశంబర్ వచ్చిందంటే ప్రజల్లో కొత్త ఉత్సహాం పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ...నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి వేడుకల్… Read More
0 comments:
Post a Comment