Wednesday, November 6, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం బాకి లేదు ...ఆర్టీసీ 500 కోట్లు బకాయి...! కోర్టుకు అఫిడవిట్‌

హైకోర్టు ఆదేశాలతో ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అఫిడవిట్లను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయాలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కోన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి నిధులు కేటాయించామని అధికారులు వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JQcoAv

0 comments:

Post a Comment