ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో జరిగే ఈ మార్చ్ లో పాల్గొనాలి అన్ని పార్టీలను పవన్ ఆహ్వానించారు. అయితే బీజేపీ..వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించటం మినహా..మార్చ్ లో పాల్గొనలేమని తేల్చి చెప్పాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kKlRx
పవన్ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు: ముగ్గురిని ఎంపిక చేసిన చంద్రబాబు: ఉత్తరాంధ్ర నేతలకు బాధ్యతలు..!
Related Posts:
ఫుల్ రొమాన్స్ మూడ్లో ఆకాశ్ అంబానీ: లిప్లాక్ వీడియో వైరల్, ఎవరితోనో తెలుసా?ముంబై: భారత కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మార్చి 9న శ్లోకా మెహతాతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అంబానీ, శోకా మెహతా తరపు కుటుంబసభ్యు… Read More
ఎనిమిదో వికెట్: ఈఎస్ఐ స్కాంలో సురేంద్రనాథ్ అరెస్ట్, వెలుగులోకి ఆడియో టేపుఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఒక్కొక్కరి లీలలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ సహా ఏడుగురిని అవినీతి నిరోధక శాఖ అ… Read More
బస్టాండ్లో సైకో బీభత్సం: మొబైల్ చోరీ చేసి, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేసి...ఏపీలో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. మొబైల్ చోరీ చేయడమే గాక.. తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసుల… Read More
వైఎస్ జగన్! ఇదేనా మీ దసరా కానుక?: ఏపీ సర్కారును కడిగిపారేసిన పవన్ కళ్యాణ్అమరావతి: ‘క్షమించాలి.. మూసేశాం విద్యుత్ లేదు' లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై సెటైర్లు వేసిన జనసేన అధినేత పవన్ కళ… Read More
చేనేత బతుకమ్మ.. లండన్లో పూల పండుగ ధూం ధాంలండన్ : తెలంగాణ పూల పండుగ విదేశీ గడ్డపై కొత్త సంబురాలు నింపింది. చేనేత బతుకమ్మ తెలుగింటి ఆడపడుచులను మంత్రముగ్ధులను చేసింది. లండన్ వేదికగా బతుకమ్మ సంబ… Read More
0 comments:
Post a Comment