అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద గల తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్న ఈ లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, ఆశిల్ మెట్టల మీదుగా ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NrPd08
తెలుగుతల్లి విగ్రహం నుంచి జనసేన లాంగ్ మార్చ్: ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ట్వీట్
Related Posts:
అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే … Read More
ఆ ఇద్దరినీ కేసీఆర్ కలుపుతున్నారా : జగన్- పవన్ సిద్దమేనా : అదేనా బాబుకు రిటర్న్ గిఫ్ట్..!ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారు. జాతీయ రాజకీయాల్లో ఎవరి ఫ్రంట్ లో ఎవ రు చేరుతారు. కేసీఆర్ ఎన్నికల్లో చంద్… Read More
అవినీతిపరుల భరతం పట్టిన తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ దాడులుఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్లోని 12 చోట్ల ఏకకాలం… Read More
ఇక తాడో పేడో: వీధుల్లోకి టిడిపి - బిజెపి: చంపేందుకే వచ్చారు..!ఏపిలో కొత్త తరహా పోరాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం పై ఏపి ప్రభుత్వం..టిడిపి పై బిజెపి రాజకీయ పోరాటాలకే పరిమితం అయ్యాయి. ఇరు పార్… Read More
హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ స్కూలుబస్సు ఆరుమంది చిన్నారులు మృతిహిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిమార్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడ… Read More
0 comments:
Post a Comment