అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద గల తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్న ఈ లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, ఆశిల్ మెట్టల మీదుగా ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NrPd08
తెలుగుతల్లి విగ్రహం నుంచి జనసేన లాంగ్ మార్చ్: ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ట్వీట్
Related Posts:
పోటెత్తుతున్న కడలి: కేరళ తీరాన్ని తాకిన నైరుతి! భీకర ఎండల నుంచి ఉపశమనంతిరువనంతపురం: భారత వాతావరణ విభాగం అధికారుల అంచనాలు ఈ సారి తప్పలేదు. ముందుగా- అంచనా వేసినట్టే నైరుతి రుతుపవనాలు శనివారం మధ్యాహ్నానికి కేర… Read More
తెలంగాణ శాసన సభలో మారిన సమీకరణాలు..! ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా..?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం కావడంతో శాసనసభలో వివిధ రాజకీయ పక్షాల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సీఎల్… Read More
కొలువు తీరిన కేబినెట్ : భావోద్వేగాలు.. జగన్ ఆత్మీయ ఆలింగనాలు: ఆ ఇద్దరి అభిమానుల సందడి..!ఏపీ సీఎం జగన్ డ్రీం కేబినెట్ కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. సరిగ్గా 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ వారిత… Read More
వినూత్న ప్రయోగం సక్సెస్ : డ్రోన్లతో బ్లడ్ ప్యాకెట్ల డెలివరీ సక్సెస్ఉత్తరాఖండ్ : అత్యవసర సమయాల్లో పేషంట్లకు రక్తం అందించేందుకు వినూత్న ప్రయోగం చేశారు అధికారులు. శుక్రవారం ఉత్తరాఖండ్లో రక్తం ప్యాకెట్లను డ్రోన్ ద్వారా … Read More
పవన్ కళ్యాన్కు మరో నేత గుడ్బై: జనసేనకు మాజీ మంత్రి రాజీనామా:వైసీపీ వైపు చూపు..!జనసేన అధినేతకు ఎన్నికల ఫలితాల తరువాత ఒక్కోక్కరుగా దూరం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ ప్రాధాన్యత ఇచ్చిన మాజీ మంత్రి రావెల కిశోర్బా… Read More
0 comments:
Post a Comment