ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ లభించేలా లేదు. సీబీఐ, ఈడీ ఒకరి వెనక ఒకరు రిమాండ్కు తీసుకోవడంతో ఆయన జైలుకు పరిమితమయ్యారు. దీంతోపాటు అనారోగ్య సమస్యల కోసం తాను హైదరాబాద్ వెళ్తానని చిదంబరం పిటిషన్ వేశారు. కానీ అక్కడ కూడా మాజీ కేంద్రమంత్రికి చుక్కెదురైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N88xAN
Friday, November 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment