ఇండస్ట్రీయల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల సూక్ష్మ మరియు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించేందుకు చాలమంది ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్లో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qdxsd2
Friday, November 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment