ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయం ప్రవేశం, డిక్లరేషన్పై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల పై ఓ రేంజ్లో ఫైర్ అయిన తమ్మినేని సీతారాం సోనియాగాంధీలాగా జగన్కు దొంగ సభ్యత్వాలు లేవని, జగన్ ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వ్యక్తి అని వ్యాఖ్యలు చేశారు. అసలు తమ నాయకుడిని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు ఏం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37HS7aA
తమ్మినేనిపై ఫిర్యాదు .. తమ్మినేని సీతారాం స్పీకరా ? లేకా బ్రోకరా ? అన్న కాంగ్రెస్ మహిళా నేత
Related Posts:
కవ్వింపులతో ట్రాప్.. నగ్నంగా వీడియో కాల్స్.. లీక్ చేస్తానని బ్లాక్మెయిల్, యువకుడి ఆత్మహత్య..ఇటీవలి కాలంలో వాట్సాప్ వీడియో కాల్స్తో యువకులను ట్రాప్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ … Read More
రికార్డు స్థాయిలో 72 వేలకు పైగా కొత్త కేసులు , 459 మరణాలు ..ఒక్కరోజులోనే కరోనా విలయంభారత దేశంలో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి . నిన్న మొన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోనా కేసులు నేడు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంద… Read More
ఏపీలో కరోనా పంజా ... కరోనా కట్టడికి అక్కడ నేటి నుండి వారం రోజులపాటు లాక్ డౌన్ విధింపుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో విపరీతం… Read More
తిరుగుబోతు బ్రహ్మచర్యంపై పుస్తకం రాసినట్టుగా నిమ్మగడ్డ లేఖ : మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలుపదవీ విరమణ చివరి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలసంస్కరణలు అంటూ గవర్నర్ కు లేఖ రాయడంపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్… Read More
కరోనా అప్డేట్ : తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. మరో నలుగురి మృతి...తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్కి కాస్త అటు ఇటుగా నమోదవుత… Read More
0 comments:
Post a Comment