మేధావి, బీహార్ ఐన్స్టీన్గా పిలువబడే వశిష్ట నారాయణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పాట్నా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే నారాయణ్ సింగ్ మృతదేహంను ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు. ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక కుటుంబసభ్యులు రెండు గంటల పాటు వేచిచూడాల్సి వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qi0N15
\"బీహార్ ఐన్స్టీన్\": వశిష్టనారాయణ్ సింగ్ ఇకలేరు.. ఐన్స్టీన్ సిద్ధాంతంను సవాల్ చేసిన ఘనాపాటీ
Related Posts:
కరోనాపై ఓటరు పైచేయి: ఈసీ సక్సెస్ - ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఫేజ్ - బీహార్ పోల్ ఫొటోలివి..వేల ఏళ్ల పరిణామక్రమంలాగే.. ప్రస్తుత కరోనా విలయాన్ని ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామిక పండుగలా భావించే ఎన్నికల ప్రక్రియలో వైరస్పై ఓటరు… Read More
ఎస్వీబీసీ ఛైర్మన్గా సాయికృష్ణ యచేంద్ర: ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి, వైసీపికి దగ్గరగా..అమరావతి/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుట… Read More
Bengaluru rules: కారులో ఒక్కరైనా రూల్ రూలే, మేడమ్ అయినా సార్ అయినా అంతే, దూలతీరింది!బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) నియమాల దెబ్బకు ఇప్పుడు ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ బీటీ హబ్ బెంగళూరు సిటీలో మరో కొత్తరూల్ అమలులోకి వచ్చింది… Read More
నన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్లో భయానక అనుభవంసదరు ప్రాంతంతో సంబంధం లేకున్నా, సినీ నటుల పట్ల జనంలో ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ స్టార్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం త… Read More
ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై రాష్ట్రపతి సస్పెన్షన్... నియామకాల వివాదం.. ఆధిపత్య పోరు...ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వేటు వేశారు. త్యాగిని రాష్ట్రపతి సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్య… Read More
0 comments:
Post a Comment